వార్తలు
ఇషాన్ కిషన్ విద్వంసం ; 271 పరుగుల భారీ స్కోర్ చేసిన భారత జట్టు

ఇషాన్ కిషన్ విద్వంసం ; 271 పరుగుల భారీ స్కోర్ చేసిన భారత జట్టు

మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత జట్టు కు టి 20 ల లో ఇది మూడవ అత్యధిక స్కోర్. ఇషాన్ కిషన్ టి 20 ల లో తన తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు